AP Athletes Secured two Medals in National Games | జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు
గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రెండు పతకాలు గెలుచుకున్నారు. మహిళల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో APకి చెందిన మధుకావ్య, ప్రత్యూష, భవానీ, జ్యోతి యర్రాజి విజయం సాధించి బంగారు పతాకం పొందారు. అలాగే మహిళల జావెలిన్ త్రో విభాగంలో రశ్మి శెట్టి కాంస్యం సాధించిది. ఈ రెండు పతకాలు కలుపుకుని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 13 పతకాలు వచ్చాయి అందులో 4 బంగారం, 2 కాంస్యం, 7 రజతం ఉన్నాయి. పట్టికలో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం లో ఉంది.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |