డిజిటల్ ఇండియాకు 6 సంవత్సరాలు
డిజిటల్ ఇండియా కార్యక్రమం 1 జూలై 2021 కి తన ఆరు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. డిజిటల్ ఇండియా అనేది భారతదేశాన్ని డిజిటల్ సాధికారత గల సమాజంగా మరియు నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం. దీనిని 1 జూలై 2015న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గత 6 సంవత్సరాలలో, ప్రభుత్వం డైరెక్ట్ బెనెట్ ట్రాన్స్ ఫర్, కామన్ సర్వీసెస్ సెంటర్లు, డిజిలాకర్ మరియు మొబైల్ ఆధారిత ఉమాంగ్ సేవలు వంటి అనేక డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించింది.
ఆధార్ సహాయంతో ప్రభుత్వం భారతదేశంలోని 129 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపును అందించింది. జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఆధార్ (JAM) డిజిటల్ వేదికలు ద్వారా వివిధ పథకాల ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వానికి సహాయపడ్డాయి.
డిజిటల్ ఇండియా కార్యక్రమం మూడు కీలక విజన్ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది:
- ప్రతి పౌరుడికి కోర్ యుటిలిటీగా డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
- డిమాండ్ పై గవర్నెన్స్ మరియు సర్వీసులు
- పౌరుల డిజిటల్ సాధికారత
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి