భారతదేశం తరపున WTO మిషన్లో ఆషిష్ చందోర్కర్ను ప్రభుత్వం డైరెక్టర్గా నియమించింది
ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత ప్రభుత్వం తరపున కౌన్సిలర్ గా ఆశిష్ చందోర్కర్ అనే ప్రైవేట్ వ్యక్తిని మూడేళ్లపాటు నియమించింది. మొట్టమొదటిసారిగా మిషన్ లో ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. చందార్కర్ బెంగళూరు ఆధారిత పాలసీ థింక్ ట్యాంక్ సంహి ఫౌండేషన్ ఆఫ్ పాలసీ అండ్ రీసెర్చ్ డైరెక్టర్. WTO అనేది 164 మంది సభ్యుల బహుళ పార్శ్వ సంస్థ, ఇది ప్రపంచ వాణిజ్యంతో వ్యవహరిస్తుంది. 1995 నుండి భారతదేశం సభ్యదేశంగా ఉంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్: న్గోజి ఒకోంజో-ఇవియాలా;
- ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్;
- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది: 1 జనవరి 1995.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 17 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి