8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, త్రిపుర, జార్ఖండ్, మిజోరం, హిమాచల్ ప్రదేశ్ సహా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ప్రస్తుత గవర్నర్లలో కొందరు కొత్త రాష్ట్రాలకు బదిలీ చేయగా, మరికొందరిలో కొత్త నియామకాలు జరిగాయి.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
8 రాష్ట్రాల కొత్త గవర్నర్ల జాబితా
సంఖ్య | రాష్ట్రం | కొత్త గవర్నర్ |
1. | కర్ణాటక | తవర్చంద్ గెహ్లాట్ |
2. | మధ్యప్రదేశ్ | మంగుభాయ్ చాగన్భాయ్ పటేల్ |
3. | మిజోరం | డాక్టర్.హరి బాబు కంభంపతి |
4. | హిమాచల్ ప్రదేశ్ | రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ |
5. | గోవా | పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై |
6. | త్రిపుర | సత్యదేవ్ నారాయణ్ ఆర్య |
7. | జార్ఖండ్ | రమేష్ బైస్ |
8. | హర్యానా | బండారు దత్తాత్రయ |
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి