రాజ్యాంగ పరిషత్ సభ్యులలో ఆకరిగా జీవించి ఉన్న, T. M.Kaliannan మరణించారు.
భారత రాజ్యాంగ సభలో జీవించి ఉన్న చివరి మాజీ సభ్యుడు T.M. కల్లిఅన్నన్ గౌండర్ తన 101వ ఏట మరణించారు. 1952 నుంచి 1967 మధ్య కాలంలో తమిళనాడు శాసనమండలి సభ్యుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అతను అప్పుడు రాజ్యాంగ సభలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడు మరియు భారతదేశం యొక్క మొదటి తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు కూడా.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 1 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి