ఉత్తరప్రదేశ్ జనాభా ముసాయిదా బిల్లు, ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదించింది
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనాభా విధానాన్ని(population policy ) ప్రారంభించారు, ఇది ఇద్దరు పిల్లలు మించని జంటలను ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉంది. జనాభా నియంత్రణ అనేది ప్రజలలో అవగాహన మరియు పేదరికానికి సంబంధించినదని పేర్కొంటూ, population policy 2021-2030లో ప్రతి సమాజాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు ఆదిత్యనాథ్ తెలిపారు. ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ 2050 నాటికి ఉత్తర ప్రదేశ్ స్థిరత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుందని, జనాభా వృద్ధి రేటును 2.1 శాతానికి తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- రెండు పిల్లల పాలసీ : జనాభా నియంత్రణ బిల్లును రూపొందించిన UP లా కమిషన్ ఈ విధానం స్వచ్ఛందంగా ఉంటుందని, ఎవరూ ఎటువంటి నిబంధనను పాటించమని బలవంతం చేయరాదని చెప్పారు. ఏదేమైనా, ఏ వ్యక్తి అయినా ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉండకూడదని నిర్ణయించుకుంటే, వారు ప్రభుత్వ పథకాలకు అర్హులు., అయితే ఈ విధానాన్ని పాటించని వారు ప్రభుత్వ ఉద్యోగాలలో పరిమితులు, రేషన్ మరియు ఇతర ప్రయోజనాల లో ఆంక్షలను ఎదుర్కొంటారు
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- UP క్యాపిటల్: లక్నో;
- UP గవర్నర్: ఆనందీబెన్ పటేల్;
- UP ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి