William Carey of Narasapuram received the award from the President of India | రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న నరసాపురానికి చెందిన విలియం క్యారీ
ఈ నెల 3,4,5 తేదీలలో ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సు లో పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంకి చెందిన జాన్ విలియమ్ కెరీ రూపొందించిన ఆవిష్కరణకి రాష్ట్రపతి అవార్డు లభించింది. కెరీ చిరు ధాన్యాలు పై ఉండే ఏడు పోరలను తొలగించడానికి ఒక పరికరాన్ని కనుగొన్నాడు ఈ వినూత్న పరికరానికి అంతర్జాతీయ గుర్తింపుతో పాటు 5వ తేదీన రాష్ట్రపతి అవార్డు అందించారు. ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సులో ప్రపంచం మొత్తం మీద 200 మంది తాము తయారుచేసిన ఆవిష్కరణలు పరిచయం చేశారు ఇందులో మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తికి అవార్డు లభించడం ఎంతో గర్వకారణం మరియు గతంలో కెరీ తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరం మెదడులో ఉన్న నారాలలో అసంబద్దంగా కలిగే చాలనాలను గుర్తించేందుకు కూడా అంతర్జాతీయ అవార్డు లభించింది.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |